Most recent articles by:

NEWS DESK

తెలంగాణ‌లో క‌రోనా మ‌రో రికార్డు… కేసీఆర్‌ చెప్పింది జ‌ర‌గ‌డం లేదా..!

తెలంగాణ‌లో క‌రోనా మ‌రో మార్క్ క్రాస్ చేసింది. వాస్త‌వంగా సీఎం కేసీఆర్ చెపుతోన్న లెక్క‌ల‌కు.. అక్క‌డ న‌మోదు అవుతోన్న కేసుల‌కు పొంత‌న లేకుండా పోతోంది. కేసీఆర్ రోజు రోజుకు తెలంగాణ‌లో క‌రోనా త‌గ్గుముఖం...

భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్‌… గంట‌కు ఎన్ని మ‌ర‌ణాలు అంటే…!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌న‌దేశంతో పాటు యూర‌ప్‌, ఆసియా, ప‌లు అమెరికా దేశాల్లో క‌రోనా సెకండ్ వేవ్ మొద‌ల‌య్యేందుకు స‌మ‌యం ద‌గ్గ‌ర్లోనే ఉంది. ఇప్ప‌టికే మ‌న దేశంలో కేసులు...

సీఎం జ‌గ‌న్ కూడా హోమ్ క్వారంటైన్లోకే… వైసీపీలో ఒక్క‌టే టెన్ష‌న్‌…!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కూడా హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయా ? అంటే క‌రోనా ప్ర‌భావంతో జ‌గ‌న్ ఇప్పుడు కొద్ది రోజుల పాటు క్వారంటైన్‌లోకి వెళ్లేట్టుగానే వాతావ‌ర‌ణం ఉంది. క‌రోనా...

క‌రోనా దెబ్బ‌కు ప్ర‌పంచంలో ఆ జాతి అంతం కాబోతుందా… వాళ్లు బ‌తికే ఛాన్స్ లేన‌ట్టే..!

క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌పంచంలో కొన్ని జాతులు అంతం కాబోతున్నాయా ? ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు కొన్ని ఆదివాసీ జాతులు బ‌తికి బ‌ట్ట‌క‌ట్టే ప‌రిస్థితి లేద‌నే అంటున్నారు ప్ర‌పంచ ఆరోగ్య నిపుణులు. అత్యాధునిక...

బ్రేకింగ్‌: ఏపీ మంత్రికి క‌రోనా పాజిటివ్‌.. అపోలోలో చికిత్స‌

సెల‌బ్రిటీల‌ను వెంటాడుతోన్న కరోనా మ‌హ‌మ్మారి లిస్టులో మ‌రో మంత్రి చేరారు. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి క‌రోనా పాజిటివ్ నిర్దార‌ణ అయ్యింది. ఏపీలో క‌రోనా స్వైర‌విహారం చేస్తుండ‌డంతో రోజు రోజుకు కేసులు ఎక్కువ...

కేటీఆర్ నువ్వేనా ఇలా మాట్లాడేది…? వారి క్రెడిట్ మనకెందుకు చెప్పు

క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో ప్ర‌పంచం అంతా హైద‌రాబాద్ వైపే చూస్తోంద‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు సోష‌ల్ మీడియాలో మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ ప్ర‌పంచ మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్ హైద‌రాబాద్...

వైసీపీలో ముస‌లం మొద‌లైంది… జ‌గ‌న్ వ‌ర్సెస్ విజ‌య‌సాయి కొత్త వార్‌..!

ఏపీలో అధికార వైసీపీలో ముస‌లం మొద‌లైందా ? నిన్న మొన్న‌టి వ‌ర‌కు సీఎం జ‌గ‌న్ వ‌ర్సెస్ ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ నేత విజ‌య‌సాయిరెడ్డి మ‌ధ్య కోల్డ్ వార్ ఉంద‌న్న ప్ర‌చారం ఇప్పుడు నిజ‌మ‌వుతోందా...

చివరికి భారతీయులు సాధించారు…! దేశభక్తిలో ఇది పీక్స్ అంతే

భార‌తీయులు మ‌రోసారి దేశ‌భ‌క్తిలో త‌మ‌కు తామే సాటి అని చాటుకున్నారు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కులను వివో ఇండియా ఐదేళ్లకు గానూ 2017లో రూ. 2199 కోట్లకు సొంతం చేసుకుంది. ప్రతీ...

Must read

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...