Moviesముసల్లోలు అయిన బాలయ్య-చిరంజీవి సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా చేసింది...

ముసల్లోలు అయిన బాలయ్య-చిరంజీవి సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా చేసింది అందుకేనా..? ఇన్నాళ్లకు బయటపడిన నిజం..!!

జనరల్ గా హీరోయిన్స్ యంగ్ హీరోల పక్కన స్టార్ హీరోస్ పక్కన నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సీనియర్స్ పక్కన నటించడానికి పెద్దగా లైక్ చేయరు . మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ స్టేటస్ ఉన్న పిల్లలయితే అస్సలు ఒప్పుకోరు. కానీ హీరోయిన్ శృతిహాసన్ మాత్రం అందుకు డిఫరెంట్ గా బిహేవ్ చేసింది . గతంలో నందమూరి బాలకృష్ణ – మెగాస్టార్ చిరంజీవిలతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది .

నిజానికి శృతిహాసన్ కి బాలయ్య చిరంజీవిలకు చాలా చాలా ఏజ్ గ్యాప్ ఉంది. ఇంచుమించు కూతురు వరసనే చెప్పాలి . మరి అలాంటి హీరోయిన్ ఎలా వాళ్లతో స్క్రీన్ షేర్ చేసుకుంది..? అది కూడా టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్ ..?? అంటూ అప్పట్లో బాగా వార్తలు వినిపించాయి. అయితే శృతిహాసన్ సీనియర్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి బిగ్ రీజన్ ఉందట . మొదటి నుంచి శృతిహాసన్ కథ కంటెంట్ మీద ఆలోచిస్తుంది ..తప్పిస్తే మిగతా విషయాల గురించి ఆలోచించదు.

సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ గురించి అయితే అసలు ఆలోచించదు . కాగా శృతిహాసన్ ఎలాంటి హీరోస్ తో నైనా.. సరే నేను నటించగలను.. నేను మల్టీ టాలెంటెడ్ అని ప్రూవ్ చేయడానికి ఇలా చేసిందట . గతంలో కమలహాసన్ కూడా ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు . ప్రజెంట్ దీనికి సంబంధించిన వార్త నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు శృతిహాసన్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.ప్రసెంట్ శృతి.. హాలీవుడ్ సినిమాతో పాటు టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ – సలార్ 2 సినిమాల్లో కూడా నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news