Movies"ప్రభాస్-నాగార్జున లతో నటించడం నా కర్మ"..20 ఏళ్ల తర్వాత ఆ చీకటి...

“ప్రభాస్-నాగార్జున లతో నటించడం నా కర్మ”..20 ఏళ్ల తర్వాత ఆ చీకటి బాగోతాన్ని బయటపెట్టిన స్టార్ హీరోయిన్..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్ధితి ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఎప్పుడు స్టార్ డమ్ ఉంటుందో..ఎప్పుడు పోతుందో.. ఎవరి టైం ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరు చెబుతూ ఉండలేరు. కాగా మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి దారుణాతి దారుణంగా వెళ్ళిపోతూ ఉంటుంది . అదే లిస్టులోకి వస్తుంది అన్షూ అంబానీ . చేసింది తక్కువ సినిమాలే..కానీ అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతూ ఉంటుంది.

నాగార్జునతో మన్మధుడు .. ప్రభాస్ తో రాఘవేంద్రరావు లాంటి హిట్ సినిమాల్లో నటించిన కానీ ఆమె కెరియర్ ముందుకు ఆశాజనికంగా వెళ్లలేకపోయింది. ఆ తర్వాత ఇండస్ట్రీ కి గుడ్ బాయ్ చెప్పి పెళ్లి చూసుకొని సెటిల్ అయిపోయింది . కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె సంచలన విషయాన్ని బయట పెట్టింది. ఆ మాటలను మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు జనాలు.

“నాగార్జునతో మన్మధుడు.. ప్రభాస్ తో రాఘవేంద్ర సినిమాల్లో నటించిన తర్వాత టాలీవుడ్ నుంచి ఓ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేసిందట. కానీ ఆమె ఎక్స్పెక్ట్ చేసినట్లు పాత్రలు రాలేదట. పైగా అన్ని సినిమాల్లో అమ్మకు చనిపోయే పాత్రలు ఇచ్చారట. ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వస్తూ ఉండడంతో చిరాకు పుట్టి నాకే మంచి ఆఫర్స్ ఇవ్వరు “అంటూ కోపంతో ఇండస్ట్రీని వదిలేసిందట. ఈ విషయాన్ని స్వయానా ఆమె చెప్పుకు రావడం గమనార్హం. దీంతో సోషల్ మీడియాలో ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news