Newsతెలంగాణలో కాంగ్రెస్ గెలుపు.. ఇక ఆ ఇద్దరు తెలుగు హీరోలకు దబిడి...

తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు.. ఇక ఆ ఇద్దరు తెలుగు హీరోలకు దబిడి దిబిడే.. పైన చూస్తూ కింద నాకాల్సిందే..!!

ఎవరు ఊహించని విధంగా తెలంగాణలో బీఆర్ఎస్ ఘోర ఓటమిపాలవ్వడం కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ..అభిమానులకు మింగుడు పడడం లేదు . కచ్చితంగా ఈసారి కూడా బీఆర్ఎస్సే అధికారం చేపడుతుంది అంటూ ఎంతో ఆశలు పెట్టుకొని ఉన్నారు . కానీ లాస్ట్ మూమెంట్లో తెలంగాణ ప్రజలు ఊహించిన షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ను తుంగలోకి తొక్కేస్తూ కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించారు .

ఈ క్రమంలోనే ఇప్పుడు ఎక్కడ చూసినా తెలంగాణ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు.మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా తెలంగాణ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ రావడంపై హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . అయితే ఇద్దరంటే ఇద్దరు మాత్రమే హీరోలు తెలంగాణలో కాంగ్రెస్ రావడం పట్ల ఫుల్ గజిబిజిగా ఆలోచిస్తున్నారట. దానికి కారణం ఈ ఇద్దరు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి జాన్ జిగిడి దోస్తులు కావడమే.

చాలామంది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కేసిఆర్ కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని .. ఈ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ ను సపోర్ట్ చేశారు అని చెప్పుకొచ్చారు. అంతేకాదు బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ఎన్నికలపై అసలు మాట్లాడిందే లేదు . కాంగ్రెస్ అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత కోపమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఇద్దరు హీరోలు బాగా బిజినెస్ లతో పెట్టుబడులతో ముందుకు వెళ్లిపోయారు .

అయితే ఇప్పుడు గవర్నమెంట్ చేతులు మారింది కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలేయబోతుంది . ఈ క్రమంలోనే ఈ తెలుగు హీరోలు ఇద్దరికీ రేవంత్ రెడ్డి చుక్కలు చూపిస్తాడు అని గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు శిక్షను కచ్చితంగా వేస్తారని అంటున్నారు. మరికొందరు ఈ ఇద్దరు హీరోలు కొన్ని వేల కోట్ల ఆస్తి సంపాదించుకున్నారని ..వీళ్ళ బిజినెస్ రంగాలన్నీ హైదరాబాదులోనే ఉన్నాయి అని .. ఆ బిజినెస్ రంగాలకు తీవ్ర దెబ్బ తగలడం ఖాయమని చెప్పుకొస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు కూడా ఒకరు టాలీవుడ్ స్టార్ హీరో ఇంకొకరు టాలీవుడ్ సీనియర్ హీరో కావడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news