Newsటాలీవుడ్ నిర్మాతలను సుఖపెడుతున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ..!

టాలీవుడ్ నిర్మాతలను సుఖపెడుతున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ..!

టాలీవుడ్ నిర్మాతలను సుఖపెడుతున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ అంటూ ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా వచ్చి పాన్ ఇండియా లెవల్ లో భారీ కమర్షియల్ సక్సెస్ సాధించిన సినిమా పుష్ప 1. ఈ సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సాంగ్ ద్వారా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతెలా టాలీవుడ్ లో అడుగుపెట్టాల్సింది.

కానీ, అప్పుడు బాగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో కాదనుకున్నారు. ఆ తర్వాత బ్లాక్ రోజ్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఫీమేల్ సెంట్రిక్ మూవీ అయిన ఈ సినిమా ల్యాబ్ లోనే ఆగిపోయింది. దాంతో ఊర్వశి రౌతెలా టాలీవుడ్ కి పనికిరాదని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో మాంచి మసాలా సాంగ్ తో ఊపేసింది.

ఈ సాంగ్ తో బాగా పాపులర్ అయింది ఊర్వశీ. దాంతో ఆ తర్వాత తెలుగులో వరుసగా పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్ నటించిన బ్రో సినిమాలో, రామ్‌ పోతినేని నటించిన సినిమాలలో మసాలా సాంగ్ చేసి మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అమ్మడికి బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేవు. ఇక్కడ రెండు మూడు రోజులు ఐటెం సాంగ్ చేస్తే 70 లక్షల నుంచి 1 కోటి వరకూ రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఇక హైదరాబాద్ కి వచ్చిన ఆ మూడు రోజులు ఎవరితోనైనా పర్సనల్ గా గడిపితే ఆ లెక్క వేరు.

ఎంత కాదన్నా ఒక్క తెలుగు సినిమాలో ఐటెం సాంగ్ చేస్తే అన్ని రకాలుగా కనీసం 2 కోట్లు వెనకవేసుకుంటుంది. మరీ ముఖ్యంగా ఊర్వశీ ఫిజిక్ అదిరిపోతుంది. టైట్ ఫిట్ బాడీ షేమింగ్ తో కసిగా ఉంటుంది. నిర్మాతలను మాత్రం బాగా సుఖ పెడుతుందట. తనకిచ్చిన రెమ్యునరేషన్ వల్ల సినిమాపై క్రేజ్ పెరుగుతుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇంతకముందు నోరా ఫతేహి సాంగ్ ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. ఇప్పుడు ఊర్వశీ రౌతెలా పాట ఉంటే మేకర్స్ కి బాగానే హెల్ప్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news