Movies"ప్లేట్ పంది మాంసం ..రెండు గ్లాసుల వైన్"..రష్మిక ఇలాంటివి తింటుందా..?

“ప్లేట్ పంది మాంసం ..రెండు గ్లాసుల వైన్”..రష్మిక ఇలాంటివి తింటుందా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ బ్యూటీ గా రాజ్యమేలుస్తున్న హీరోయిన్ రష్మిక మందన్నా. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ టాలీవుడ్ టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ యంగ్ బ్యూటీ లకు టఫ్ ఆఫ్ కాంపిటీషన్ ఇస్తుంది . రష్మికకు ఈ మధ్యకాలంలో హిట్ పడకపోయినా ఆమె అంటే పడి చచ్చిపోవడానికి జనాలు మెయిన్ రీజన్ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండడమే .

ఎంత బిజీగా ఉన్నా సరే కనీసం వారానికి ఒక్కసారైనా సరే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లోకి వస్తుంది ఈ బ్యూటీ . రష్మిక మందన్నాకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . కర్ణాటకలోని కోర్గీ సామాజ వర్గానికి చెందిన రష్మిక కు సినిమా ఇండస్ట్రీపై ఉండే ప్యాషన్ తో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించి జనాలు మెప్పిస్తుంది.

ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక తనకు కోర్గీ సామాజ వర్గానికి సంబంధించిన సాంప్రదాయ వంటకం పంది మాంసం అంటే చాలా చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. పంది మాంసం నిప్పులపై కాల్చుకుని తింటుంటే చాలా రుచిగా ఉంటుందట. అంతేకాదు అలా కాల్చుకుని తిన్న తర్వాత రెండు గ్లాసుల వైన్ ఇంట్లోనే తయారు చేసుకొని తాగితే ఆ తర్వాత వచ్చే నిద్ర చాలా బాగుంటుంది అంటూ చెప్పకు వచ్చింది . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో రష్మిక మందన పేరు వైరల్ గా మారిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news