మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది యంగ్ హీరోలు ఉన్నారు వారిలో నితిన్ కూడా ఒకరు.. జయం సినిమాతో టాలీవుడ్కు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ హీరో తొలి సినిమాతోనే మంచి విజయం అందుకని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు ఈ హీరో. ప్రస్తుతం నితన్ రైటర్ కం దర్శకుడు అయిన వక్కంతం వంశీ తో ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మూవీలో టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీలా నితిన్ కు జంటగా నటిస్తుంది.
అలాగే ఈ హీరోకు భీష్మ లాంటి బంపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో కూడా మరో సినిమా చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే నితిన్ కరోనా సమయంలో శాలిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్ననితిన్ కరోనా సమయంలో శాలిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే శాలిని కంటే ముందే ఈ హీరో మరో సౌత్ హీరోయిన్ పై తన మనసు పారేసుకున్నాడట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అనేది ఇక్కడ తెలుసుకుందాం.
నితన్ అంతగా ప్రేమించిన హీరోయిన్ మరెవరో కాదు నిత్యా మీనన్.. నితిన్- నిత్యా మీనన్ ప్రేమ చాలా రోజులు కొనసాగిందట. వీరి గురించి ఇండస్ట్రీలో చాలామంది పెళ్లి చేసుకుంటారని కూడా అప్పట్లో పలు వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే పెళ్లి వార్తలు వచ్చిన అప్పటికీ కూడా వీరు వాటిని ఖండించలేదు. దాంతో నిజంగానే ఏదో నడుస్తుందని అందరూ భావించారు. అయితే సడన్గా వీరి ప్రేమ గురించి వచ్చే వార్తలు ఆగిపోయాయి.
అందుకు ప్రధాన కారణం నితిన్ అక్క నికిత రెడ్డి అని తెలుస్తుంది. ఎందుకంటే నితిన్- నిత్య మీనన్లా ప్రేమ విషయం తెలిసి వారి పెళ్లికి ఒప్పుకోలేదట. అంతేకాదు హీరోయిన్ ని భార్యగా చేసుకుంటే ఆ బంధం ఎక్కువ రోజులు ఉండదని నితిన్ మనసు మార్చి ప్రేమకు నో చెప్పిందట. ఇక తర్వాత వీరిద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. నిత్యమీనన్ కూడా ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.