Moviesప్రభాస్-చరణ్ ల మధ్య బిగ్ వార్.. సినీ ఇండస్ట్రీలో కొత్త రచ్చ...

ప్రభాస్-చరణ్ ల మధ్య బిగ్ వార్.. సినీ ఇండస్ట్రీలో కొత్త రచ్చ స్టార్ట్..ఏమైందంటే..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ – మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ మధ్య విభేదాలు తలెత్తయ అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . దానికి కారణం రీసెంట్గా రాంచరణ్ స్థాపించిన మెగా వి పిక్చర్సే అంటూ తెలుస్తుంది . ఎస్ రామ్ చరణ్ రీసెంట్గా మెగా వి పిక్చర్స్ అనే సంస్థను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మెయిన్ లీడ్ గా ఉన్నాడు యూవి క్రియేషన్స్ లో ఒకరైన విక్రమ్.

మనకు తెలిసిందే ప్రభాస్ ఫ్రెండ్స్ అందరూ కలిసి యూవి క్రియేషన్స్ స్టార్ట్ చేశారు . ఇప్పుడు విక్రమ్ బయటికి రావడంతో అది రెండుగా చీలిందా ..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు . యూవీ క్రియేషన్స్ బ్యానర్లు ఒకరైన విక్రమ్ తో కలిసి వి మెగా పిక్చర్స్ అనే సంస్థను ఏర్పాటు చేసిన మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ సన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గానే ఆ బ్యానర్ లో సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు.

“ఇండియా హౌస్ ” అని రీసెంట్ గానే అధికారిక ప్రకటన చేశారు. నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా స్వాతంత్ర పోరాట యోధుడు స్వర్కర్ జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని తరికెక్కిస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే యూవి క్రియేషన్స్ లో ఒక మెంబర్గా ఉన్న విక్రఅమ్ రాంచరణ్ బయటికి వచ్చేసి మరి కొత్తగా వేరే ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ తో ఏమైనా విభేదాలు ఏర్పడ్డాయా ..? లేక వీరిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా..? అందుకే చరణ్ ప్రభాస్ యువీ క్రియేషన్స్ నుంచి బయటికి వచ్చేసాడా ..?అంటూ జనాలు చెప్పుకుంటున్నారు . రామ్ చరణ్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకపోతే ఈ వార్తలు తీవ్ర స్థాయిలో ఆయనను డిగ్రేడ్ చేసే విధంగా ఉండబోతున్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . చూద్దాం మరి ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో.. రాంచరణ్ కానీ ప్రభాస్ కానీ నోరు విప్పితేనే తెలుస్తుంది..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news