Moviesత్రివిక్రమ్ ఒక్క నిర్ణయంతో సర్వ నాశనం ..మహేశ్ మళ్ళీ మునిగిపోయాడే.. అభిమానులకు...

త్రివిక్రమ్ ఒక్క నిర్ణయంతో సర్వ నాశనం ..మహేశ్ మళ్ళీ మునిగిపోయాడే.. అభిమానులకు వెరీ బ్యాడ్ న్యూస్..!!

ఎస్ .. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎస్ ఎస్ ఎం బి 28 సినిమా మరోసారి వాయిదా పడిందా ..? అంటే అవును అంటున్నారు సినీ విశ్లేషకులు . దానికి కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే సమ్మర్ వెకేషన్స్ కి ఫారిన్ కంట్రీస్ కి చెక్కేయనున్నారట . ఇప్పటికే దాదాపు నాలుగు సార్లు వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ మరోసారి వాయిదా పడినట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ వైరల్ అవుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకున్న ఎస్ ఎస్ ఎం బి 28.. త్వరలోనే మూడో షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది . ఈ షెడ్యూల్లో మహేష్ బాబుతో పాటు యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా స్క్రీన్ షేర్ చేసుకోవాల్సిన సీన్స్ ఉన్నాయట.

అయితే మహేష్ బాబు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది సమర్ వెకేషన్స్ కి ఫారెన్ కంట్రీస్ చెక్కేస్తున్నారని.. ఈ క్రమంలోనే మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఎస్ఎస్ఎం బి 28 సినిమా షూటింగ్ ని పోస్ట్ పోన్ చేశారని.. ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో మహేష్ బాబు అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అయింది . ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమా షూట్ త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారేమో అని అనుకున్న అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ గానే మిగిలిపోయింది .

అయితే మహేష్ అడగగానే త్రివిక్రమ్ కూడా సినిమా షూటింగ్ ను పోస్ట్ పోన్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది . త్రివిక్రమ్ కూడా ఫారిన్ కంట్రీస్ కి వెకేషన్ కి వెళ్ళబోతున్నారని .. ఆ కారణంగానే ఇలా సినిమా షూట్ కి బ్రేక్ వేశారని ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. చూడాలి మరి ఈ ఇద్దరూ వెకేషన్స్ ని ఎంజాయ్ చేసి ఎప్పుడు ఇండియాకి తిరిగి వస్తారో ఎప్పుడు సినిమా షూట్ స్టార్ట్ చేస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news