Moviesఓ మై గాడ్: ఇండస్ట్రీలో తరువాత చనిపోయే హీరోయిన్ ఆమెనా..? తారకరత్న...

ఓ మై గాడ్: ఇండస్ట్రీలో తరువాత చనిపోయే హీరోయిన్ ఆమెనా..? తారకరత్న మరణంతో బయటపడిన మరో నిజం..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి. మనకు తెలిసిందే రెండు రోజుల ముందు నందమూరి తారకరత్న గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో మరణించారు . కాగా సుదీర్ఘంగా 23 రోజుల పాటు మరణం తో పోరాడిన ఆయన 9 గంటల 40 నిమిషాల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు . కాగా నిన్న సాయంత్రం మహాప్రస్థానంలో తారకరత్న అంతక్రియలను కుటుంబ సభ్యులు సంప్రదాయ బద్దంగా నిర్వహించారు . ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో వేణూ స్వామీ చేసిన వైరల్ అవుతున్నాయి.

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో రాజకీయ ప్రముఖుల జీవితాలలో ఏం జరగబోతుందో ముందే చెప్పేను స్వామి ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రిటీస్ విషయాలల్లో చెప్పినవన్నీ తూచా తప్పకుండా జరిగాయి. రెండు నెలల ముందు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వేణు స్వామి..” సినిమా ఇండస్ట్రీలో రెండు మరణాలు సంభవించబోతున్నాయని ..వాళ్లలో ఒక స్టార్ హీరోయిన్ మరొక హీరో అని చెప్పుకొచ్చాడు. 45 సంవత్సరాల లోపు ఉంటే మేషరాశికి చెందిన యంగ్ హీరోయిన్ లేదా వృశ్చిక రాశి.. మిధున రాశికి చెందిన యంగ్ హీరో మరణిస్తారు” అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చాదు వేణు స్వామి .

“అది నాచురల్ డెత్ కావచ్చు.. సూసైడ్ కావచ్చు త్వరలోనే సినిమా ఇండస్ట్రీలో ఘోర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది” అంటూ ఓపెన్ గా మాట్లాడేశాడు. ఈ క్రమంలోనే ఆరోజు అందరు ఆ మాటలను లైట్గా కొట్టి పడేశారు. అయితే మొన్న తారకరత్న మరణించడంతో వేణు స్వామి వ్యాఖ్యలు నిజమైయాయి. తారకరత్న గుండెపోటుతో 40 సంవత్సరాలకే మరణించడం సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారిగా షాకింగ్ కి గురిచేసింది . ఈ క్రమంలోని ఆ తర్వాత మరణించి బోయే యంగ్ హీరోయిన్ ఎవరు అనే విషయం పై ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . తారకరత్న మరణంతో ఆ హీరోయిన్ కూడా నిజంగానే మరణిస్తుందా..? అంటూ చర్చించుకుంటున్నారు. దీంతో ఇండస్ట్రీలో నెక్స్ట్ మరణించే ఆ హీరోయిన్ ఎవరబ్బా అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . అంతేకాదు తమ బుర్రకు పదును పెడుతూ సోషల్ మీడియా వేదికగా ఓపెన్ గా ఆ హీరోయిన్ పేరు ని చెప్పేస్తున్నారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news