Moviesఅలాంటి పని చేసి కొడుకుల పరువు తీసేసిన నాగార్జున..ఇంతకన్నా దారుణం ఉంటుందా..?

అలాంటి పని చేసి కొడుకుల పరువు తీసేసిన నాగార్జున..ఇంతకన్నా దారుణం ఉంటుందా..?

పాపం అక్కినేని నాగచైతన్య .. అక్కినేని అఖిల్ టైం బాగోలేదంటే అవుననే అనాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అక్కినేని హీరోస్ నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతుంది . నాగచైతన్య కెరియర్లో హిట్ సినిమాలు కన్నా ఫ్లాప్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి .రీసెంట్గా నటించిన లాస్ట్ మూడు సినిమాలు డిజాస్టర్ గా మారాయి.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అక్కినేని హీరో లను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తూ ఉంటారు కొందరు ఆకతాయిలు. అయితే అలాంటి వాళ్ళకి నాగార్జున మరోసారి ఛాన్స్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే నాగార్జున కొడుకుల కంటే హ్యాండ్సమ్ గా ఉంటూ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

పాపులర్‌ రైటర్‌ ప్రసన్న కుమార్‌ బెజవాడ దర్శకుడిగా మారి నాగార్జున హీరోగా సినిమా చేయబోతున్నారు. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .సినీ ఇండస్ట్రీ నుంచి పక్కా సమాచారం అందుతుంది . ఈ క్రమంలోనే ఈ సినిమాలో మరో హీరోగా అల్లరి నరేష్ సెలెక్ట్ చేసుకున్నాడట. నిజానికి ఈ సినిమాలో సెకండ్ హీరో హా అఖిల్ ను చూస్ చేసుకున్నాడట రైటర్ ప్రసన్నకుమార్ .

అయితే అక్కినేని అఖిల్ – నాగచైతన్య ఈ పాత్రకు అల్లరి నరేష్ ది పర్ఫెక్ట్ అంటూ నాగార్జున వందకు వంద మార్కులు వేస్తూ అల్లరి నరేష్ ని ఫిక్స్ చేసుకున్నాడట. ఈ క్రమంలోనే తన కొడుకులు సినిమా ఇండస్ట్రీకి వేస్ట్ అంటూ చెప్పకనే చెప్పేసాడు నాగార్జున అంటూ పలు ఆకతాయిలు ట్రోల్ చేస్తున్నారు . నాగార్జున చివరగా ది ఘోస్ట్ చిత్రంలో నటించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news