Moviesబ్రేకింగ్: మయోసైటీస్ తరువాత ఫస్ట్ టైం ఇలా..రావడం రావడమే ఇచ్చిపడేసినన్ సామ్..ఏం...

బ్రేకింగ్: మయోసైటీస్ తరువాత ఫస్ట్ టైం ఇలా..రావడం రావడమే ఇచ్చిపడేసినన్ సామ్..ఏం చేసిందో చూడండి..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ తెచ్చుకున్న సమంత ప్రజెంట్ ఎలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడుతుందో అందరికీ తెలిసిందే . మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా పోరాడుతూ ఉంది . ఏం మాయ చేసావే అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమైన సమంత .. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది .

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకున్న సమంత .. హీరోయిన్గా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకుంది. కాగా యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పిన సమంత.. ఆ జబ్బు కి చికిత్స తీసుకోవడానికి దక్షిణ కొరియా వెళ్ళింది . కాగా కొద్ది సేపటి క్రితమే సమంత ఇండియాకు తిరిగి చేరుకునింది. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

ఎయిర్ పోర్ట్ లో సమంతతో సెల్ఫీ తీసుకోవడానికి జనాలు ఎగబడ్డారు . అయితే సమంత మాత్రం ఎక్కడ విసుగు చూపికుండా చాలా ప్రశాంతంగా అడిగిన వాళ్లకు సెల్ఫీ ఇచ్చింది. ప్రజెంట్ దీనికి సంబంధించిన ఫొటోస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . అయితే సమంత పూర్తిగా తన బాడీని మార్చేసింది. బాగా బక్క చిక్కిపోయి.. ముఖం లాగేసి.. చాలా డల్ గా నిరసించిపోయి కనిపించింది.అయితే ఆమె నడక లో మాత్రం ఆ పొగరు తగ్గలేదు. క్వీన్ ఈజ్ బ్యాక్ అన్నట్లు అందరికి ఇచ్చిపడేసింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news