టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ సినిమా ఓజీ. పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కంటే కూడా ఓజీ కోసమే ఫ్యాన్స్ ఆసక్తితో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ పై కూడా సాలిడ్ బజ్ వినిపిస్తుంది. దీనితో సీడెడ్ బిజినెస్ కి సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.ఓసీ సినిమా సీడెడ్ రైట్స్ కోసం యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ ముందు వరుసలో ఉన్నారట. ఆయన చాలా పెద్ద మొత్తంలో ఫ్యాన్సీ రేటు చెల్లించి మరీ ఓజీ సీడెడ్ రైట్స్ సొంతం చేసుకున్నట్టు తెలిసింది. మిగిలిన ఏపీ మొత్తం మరో టాప్ నిర్మాత రు. 80 కోట్లు ఇచ్చి కొన్నట్టు సమాచారం. ఏదేమైనా ఏపీలో ఓజీ బిజినెస్ నెక్ట్స్ లెవల్లో అన్నట్టు జరుగుతోంది.
పవన్ OG సీడెడ్ రైట్స్ కోసం టాలీవుడ్ టాప్ ప్రొడ్యుసర్ ఖర్చీఫ్ .. ?
