Moviesభ్ర‌మ‌రాంబ‌ను వ‌దిలేసిన జ‌క్క‌న్న‌... ఆ థియేట‌ర్లో సైలెంట్‌గా పుష్ప చూసేశాడే.. !

భ్ర‌మ‌రాంబ‌ను వ‌దిలేసిన జ‌క్క‌న్న‌… ఆ థియేట‌ర్లో సైలెంట్‌గా పుష్ప చూసేశాడే.. !

ప్రస్తుతం ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము లేపుతున్న భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప 2. టాలీవుడ్‌ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా … రష్మికా మందన్న హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ హిట్ సినిమా గురించే ఇప్పుడు ఇండియ‌న్ సినిమా అంతా మాట్లాడుకుంటోంది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఏ సినిమాకు ద‌క్క‌ని విధంగా కేవ‌లం 4 రోజుల్లోనే పుష్ప 2 రు. 820 కోట్ల కు పైగా వ‌సూల్లు సాధించింది.Sri Bhramaramba Cinema Hall, Vasantha Nagar, Hyder Nagar, Miyapur,  Hyderabad, Telangana, 500072ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తాను చూస్తాను అని కూడా చెప్పారు. అయితే రాజ‌మౌళి రిలీజ్ రోజు భ్ర‌మ‌రాంబ థియేట‌ర్లో బెనిఫిట్ షోలు చూస్తారు. అయితే ఈ సారి అందుకు భిన్నంగా రిలీజ్ రోజు పుష్ప 2 సినిమా చూడ‌లేదు.Indian stories told well, can move the world:” SS Rajamouli at Lumikai  Insignia | 1 Indian Television Dot Comరాజమౌళి బాలాన‌గ‌ర్ లో ఉన్న‌ మైత్రి థియేటర్స్ విమల్ లో పుష్ప 2 సినిమాను సైలెంట్ గా చూసేసారు. నిన్ననే జక్కన్న సినిమా చూసారు.. కానీ సినిమా కోసం ఇంకా స్పందించ లేదు. రాజ‌మౌళి రియాక్ష‌న్ కోసం చాలా మంది ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు.

Latest news