Moviesభారీ మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్ .. ఆ ఇద్దరు తెలుగు...

భారీ మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్ .. ఆ ఇద్దరు తెలుగు హీరోలు ఫోన్లు స్విచ్ ఆఫ్..ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి దాదాపు 74 వేల ఓట్ల మెజారిటీతో తన అపోజిషన్ మెంబర్ వంగా గీతాపై గెలుపొందారు . ఈ విన్నింగ్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సెలబ్రెటీస్ ..సినీ ప్రముఖులు ..ప్రొడ్యూసర్స్.. డైరెక్టర్స్.. హీరోస్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు విషెస్ అందిస్తున్నారు . అయితే తెలుగు ఇండస్ట్రీలో ఉండే ఇద్దరి హీరోలు మాత్రం పవన్ కళ్యాణ్ గెలిచాడు అని తెలిసిన వెంటనే ఫోన్ స్విచాఫ్ చేసేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

దానికి కారణం ఆ ఇద్దరు వైసిపి గవర్నమెంట్ కి జాన్ జిగిడి లటక్ అనే ఫ్రెండ్షిప్ ఉండడం . బాగా బిజినెస్ లో పెట్టుబడులు పెట్టి వైసిపి తో చేతులు కలిపి సంపాదించుకున్న ఈ ఇద్దరు తెలుగు హీరోలు జగన్ కి ఒకరు రైట్ హ్యాండ్ ఒకరు లెఫ్ట్ హ్యాండ్ అంటూ మాట్లాడుకునే వాళ్ళు . అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు అని తెలిసిన.. పవన్ కళ్యాణ్ ని వైసిపి నేతలు దూషించిన .. ఏమాత్రం చలనం లేకుండా బిహేవ్ చేసిన ఇద్దరు హీరోలు పవన్ కళ్యాణ్ గెలిచాడు అని తెలియగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఎక్కడ దొంగలు అక్కడే గప్ చుప్ అన్నట్లు ఉండిపోయారట.

ఎవరికి కాంటాక్ట్ లో లేరట. సైలెంట్గా తమ పని తాము చూసుకుంటున్నారట. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ గట్టోడే.. అనుకున్న విధంగా అధికారం చేపట్టాడు. ఇక పవన్ రాజ్యం ఎలా ఉండబోతుందో మరి కొద్ది రోజుల్లోనే చూడబోతున్నాం.. ఫ్యాన్స్ దీని కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.>!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news