సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాల ఒపీనియన్ ఇట్టే చెప్పేస్తున్నారు. అది ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అయినా .. సరే ఓపెన్గా వాళ్లలోని నెగిటివ్ కోణాన్ని బయట పెట్టేస్తున్నారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ – రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన పుష్ప2 సినిమాలోని సెకండ్ పాటకు సంబంధించిన ట్రోలింగ్ హ్యూజ్ రేంజ్ లో వైరల్ గా మారింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమాపై అభిమానాలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు.
మనకు తెలిసిందే .. మరి ముఖ్యంగా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి నటించాడు. ఇవన్నీ రష్మిక కూడా అదే విధంగా ఆకట్టుకుంటుంది . రీసెంట్గా సినిమా నుంచి సెకండ్ పార్ట్ ని విడుదల చేశారు. సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సాంగ్ అనే పాట ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. శ్రేయ ఘోషల్ తన అద్భుతమైన గాత్రంతో మెస్మరైస్ చేసింది అలరించింది ఫిదా చేసేసింది .
కాగా ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ఈ పాట తెలంగాణ ఫోక్ సాంగ్ అని .. ఆ ఫోక్ సాంగ్ డిట్టో దేవిశ్రీప్రసాద్ కాపీ కొట్టేసాడు అని ..పక్కా ప్రూఫ్ తో వీడియోతో సహా సోషల్ మీడియాలో దేవిశ్రీప్రసాద్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. పాట వింటుంటే ఇంచుమించు అదే విధంగా ఉంది లిరిక్స్ ఒక్కటే వేరు..మాస్ బీట్ అయితే సేమ్ టు సేమ్ డిట్టో దించేసాడు . దీంతో సోషల్ మీడియాలో అడ్డంగా బుక్ అయిపోయాడు దేవి శ్రీ ప్రసాద్ దేనికి సంబంధించిన ట్రోలింగ్ ఇప్పుడు హైలైట్ గా మారింది. అయితే బన్ని అభిమానులు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు..!!
Telangana folk songs ni kuda vadhalatledu anamata
— Vamc Krishna (@lyf_a_zindagii) May 29, 2024
Acha bahut acha @PushpaMovie
Watch it till the end!!#Pushpa2SecondSingle pic.twitter.com/CZxpnQ7JWc