Moviesఆ కమిట్ మెంట్ ఇచ్చాకే రష్మిక మందన్నా హీరోయిన్గా మారిందా..? సినీ...

ఆ కమిట్ మెంట్ ఇచ్చాకే రష్మిక మందన్నా హీరోయిన్గా మారిందా..? సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ పాన్ ఇండియా లెవెల్ లో వైరల్ గా మారింది . దానికి కారణం రష్మిక మందన్నా నే. రష్మిక మందన్నా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే . రష్మిక.. పుష్ప సినిమాతో ఆ ఘనత అందుకుంది . చలో సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో ఏలేసింది .

మరీ ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరు.. గీతాగోవిందం.. పుష్ప సినిమాలతో తన తలరాతను తానే మార్చేసుకుంది . యానిమల్ సినిమాతో బోల్డ్ బ్యూటీగా ట్యాగ్ చేయించుకుంది రష్మిక మందన్నా. తనకు తానే కమిట్మెంట్ తీసుకొని ప్రామిస్ చేసుకొని బిగ్ శాక్రిఫైజ్ చేసి హీరోయిన్గా మారింది అన్న విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . రష్మిక మందన్నా కూడా అందరూ అమ్మాయిలు లాగే చాలా చాలా కలలు కనేదట .

24-25 రాగానే పెళ్లి చేసుకోవాలి పిల్లలను కనీ లైఫ్ లో సెటిల్ అవ్వాలి .. భర్త పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకునేదట . కానీ తన కుటుంబం ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకున్న రష్మిక ఎలాగైనా సరే సమాజంలో నలుగురితో ఈక్వల్ గా ఉండేలా డబ్బు సంపాదించాలి ..ఆ తర్వాతే పెళ్లి – పిల్లలు అంటూ తనకు తానే ఒక ప్రామిస్ చేసుకున్నిందట. అంతేకాదు అన్న విధంగానే రష్మిక పెద్ద హీరోయిన్ గా మారింది . ఇప్పటికీ ఆమె డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందట. అంతేకాదు విజయ్ దేవరకొండ తో ప్రేమాయణాన్ని బయటకు పెట్టకపోవడానికి కూడా ఇది ఒక రీజన్ అంటున్నారు ఆమె అభిమానులు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news