Moviesమహేశ్-తారక్ కాంబోలో మిస్ అయిన ఆ మూవీ ఏంటో తెలుసా..? అబ్బా...

మహేశ్-తారక్ కాంబోలో మిస్ అయిన ఆ మూవీ ఏంటో తెలుసా..? అబ్బా జస్ట్ మిస్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హీరోలుగా ఉన్న మహేష్ బాబు – ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా అది తక్కువగానే అనిపిస్తుంది. ఇద్దరూ ఇద్దరే నటన అందం విషయంలో టూ గుడ్. అంతేకాదు అభిమానులను బాగా అర్థం చేసుకుంటారు . ఇద్దరు టాప్ హీరోల స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కాగా వీళ్ళిద్దరి కాంబోలో ఓ సినిమా రావాల్సింది. వచ్చి ఉంటే మాత్రం సినిమా ఇండస్ట్రీ షేక్ అయిపోయి ఉండేది . అయితే లాస్ట్ మూమెంట్లో ఆ ప్రాజెక్ట్ మారిపోయింది. ఆ సినిమా మరేదో కాదు “జై లవకుశ “.

ఎన్టీఆర్ కెరియర్ లోనే ఫస్ట్ టైం త్రీ రోల్స్ లో నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. కలెక్షన్స్ పరంగా అటు ఇటు ఉన్న .. ఎన్టీఆర్ నటినపరంగా టూ గుడ్ అనిపించుకునింది . అయితే ఈ సినిమాలో తారక్ త్రీ క్యారెక్టర్స్ లో కనిపిస్తారు . నిజానికి ఫస్ట్ డైరెక్టర్ ఈ మూడు క్యారెక్టర్స్ లో ముగ్గురు హీరోస్ ని అనుకున్నారట. – ఒకరు మహేష్ బాబు ఒకరు ఎన్టీఆర్ మరొకరు – రానా దగ్గుబాటి ఈరోల్స్ కి ఈ ముగ్గురిని చూస్ చేసుకున్నారట డైరెక్టర్.

కానీ ఈ కథ విన్న తర్వాత మహేష్ బాబు రానా దగ్గుబాటి సున్నితంగా వాళ్ళ పాత్రను రిజెక్ట్ చేశారట . కథలో పెద్దగా మ్యాటర్ లేదు అని.. మరీ ముఖ్యంగా ఇంతమంది హీరోస్ ఉన్న సినిమాలో నటించాలి అంటే చాలా డెప్త్ గా కధ ఉండాలి అని ..ఆ కథ జనాల్లోకి వెళ్లాలి అని ..చాలా చిన్న లైన్తో ఈ స్టోరీ ముందుకెళ్తే బాగోదు అని చెప్పుకొచ్చారట . ఈ క్రమంలోనే డైరెక్టర్ తన ఆలోచన మార్చుకుని అసలు ఎందుకు అంత మంది హీరోలు.. తారక్కే ఈ మూడు రోల్స్ లో నటిస్టే బాగుంటుంది అంటూ స్క్రిప్ట్ మార్చి పెద్ద సాహసమే చేశాడు . ఫైనల్లీ కలెక్షన్స్ పరంగా అనుకున్నంత స్థాయి రీచ్ కాలేకపోయినా .. నటన పరంగా మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు స్పెషల్ ఫీలింగ్ కలుగజేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news