Moviesఆదాశర్మ ఎందుకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయిన ఇల్లుని కొనుకున్నిందో...

ఆదాశర్మ ఎందుకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయిన ఇల్లుని కొనుకున్నిందో తెలిస్తే..మతులుపోవాల్సిందే..!!

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఆదాశర్మ.. ఆ తర్వాత చాలా సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కేరళ స్టోరీస్ లో నటించి తనలోని నటనను మంచి నటీను బయటపెట్టిన ఆదాశర్మ ప్రజెంట్ మరికొన్ని క్రేజీ కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉంది . ఇలాంటి క్రమంలోనే ఆదాశర్మ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

తెలుగు కన్నడలో కాకుండా హిందీలో కూడా కొన్ని సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకున్న ఆదాశర్మ రీసెంట్గా ఫ్లాట్ కొనుగోలు చేసింది. అయితే ఇక్కడ పెద్ద విషయం ఏముంది అని అనుకోవచ్చు ..కానీ ఆమె కొనుగోలు చేసిన ఫ్లాట్ స్టార్ హీరో ఉరివేసుకొని చనిపోయిన ఫ్లాట్ కావడం గమనార్హం. బాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ఫ్లాట్లో ఉరివేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే . అయితే ఈ ఫ్లాట్ ని తాజాగా ఆదాశర్మ కొనుగోలు చేసినట్టు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి .

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకున్న ఫ్లాట్ ని ఆమె కొనుకుంది అన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఎందుకు ఆదాశర్మ ఇలాంటి ఫ్లాట్ ని కొనుగోలు చేసింది..? అనేది ఇంకా బయటకు రాలేదు. అంతేకాదు ఆదాశర్మ కావాలనే ఆ ఫ్లాట్ ని కొనుగోలు చేసుకుని తద్వారా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులను తన వైపు తిప్పుకోవడానికి ఇలా చేసింది అంటుంటే.. మరికొందరు ఆమెకు ఆ ఇల్లు చీప్ గా వచ్చింది అని చీప్ రేట్ కి వచ్చింది కాబట్టే ఆమె కొనుగోలు చేసింది అని చెప్పుకొస్తున్నారు .

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news