Moviesఛార్మి తర్వాత దేవి శ్రీ ప్రసాద్ గాఢంగా ప్రేమించిన హీరోయిన్.. ఎవరంటే.?

ఛార్మి తర్వాత దేవి శ్రీ ప్రసాద్ గాఢంగా ప్రేమించిన హీరోయిన్.. ఎవరంటే.?

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్.. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఎంతో మంది హీరోలకు ఈయన మ్యూజిక్ తో సినిమాలు హిట్ చేయించారని చెప్పుకోవచ్చు. అంతేకాదు కొంతమంది స్టార్ హీరోల సినిమాలు దేవి మ్యూజిక్ వల్లే హిట్ అయ్యాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ 40 ఏళ్ళు దాటినా కూడా పెళ్లి చేసుకోవడం లేదు.

దానికి ప్రధాన కారణం హీరోయిన్ ఛార్మి అంటుంటారు కొంతమంది సినీ ప్రముఖులు.అయితే ఛార్మి, దేవిశ్రీ లు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాక వీళ్లిద్దరి మధ్యలోకి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రావడంతో ఛార్మి పూరి మాయలో పడిపోయి దేవిశ్రీ ప్రసాద్ ని దూరం పెట్టిందట. దాంతో ఇద్దరి మధ్య బంధం చెడి బ్రేకప్ చెప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి.అయితే ఛార్మి తర్వాత దేవిశ్రీప్రసాద్ మరో హీరోయిన్ ని కూడా ప్రేమించారట. కానీ చివరికి ఆ హీరోయిన్ గురించి తెలిసి వదిలేశారట.

ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు నటి ప్రణీత సుభాష్.. అత్తారింటికి దారేది సినిమా సమయంలో ప్రణీత కి దేవిశ్రీకి మధ్య ఏదో నడుస్తుందని టాక్ వినిపించింది. కానీ ఈ సినిమా డైరెక్టర్ మాటల మాంత్రికుడు లేడీస్ మాన్ అయినటువంటి త్రివిక్రమ్ తన సినిమాలో చేసే ప్రతి ఒక హీరోయిన్ ని ట్రాప్ చేస్తారనే టాక్ ఉంది. అలా ప్రణీతతో కూడా ఈ సినిమా షూటింగ్ సమయంలో డేటింగ్ చేశారనే రూమర్స్ పెద్ద ఎత్తున వినిపించాయి.

ఇక ప్రణీత,త్రివిక్రమ్ మ్యాటర్ ఇండస్ట్రీలో వైరల్ అవ్వడంతో ఈ విషయం తెలిసిన దేవి శ్రీ ప్రసాద్ ప్రణీతని కూడా దూరం పెట్టారట. ప్రేమించిన ప్రణీత కూడా మోసం చేసేసరికి దేవిశ్రీప్రసాద్ అప్పటినుండి ఎవరి ప్రేమలో పడకుండా ఎవరిని నమ్మడం లేదని తెలుస్తోంది.అంతే కాదు ఆయనకు పెళ్లి పై విరక్తి కూడా పుట్టినట్టు కొంతమంది దేవి శ్రీ సన్నిహితులు చెబుతుంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news