Moviesఛీ..ఛీ..హీరోతో ఆ ఆనందం కోసం రామ్ చరణ్ హీరోయిన్ చేతబడి చేయించిందా..?

ఛీ..ఛీ..హీరోతో ఆ ఆనందం కోసం రామ్ చరణ్ హీరోయిన్ చేతబడి చేయించిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్ లో బాగా బాగా ట్రెండ్ అవుతుంది . నిజంగానే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హీరోతో అలాంటి ఆనందం కోసం బ్లాక్ మ్యాజిక్ చేయించిందా ..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . అంతేకాదు దానిపై ఇప్పుడు జనాలు రక రకాలుగా మాట్లాడుకుంటున్నారు . రీసెంట్ కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న పేరు కీయరా అద్వానీ. ఏ సినిమాలో చూసిన హీరోయిన్గా ఆమెను చూస్ చేసుకుంటున్నారు . కేవలం హిందీ చిత్రాలలోనే కాదు తెలుగులో కూడా కీయరా అద్వాని క్రేజీ క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది .

ప్రస్తుతం చరణ్ సరసన గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తుంది . ఈ సినిమా హిట్ అయితే ఆమెకు గ్లోబల్ స్థాయిలో అవకాశాలు రావడం పక్కా అంటున్నారు జనాలు. ఇలాంటి క్రమంలోనే ఓ వివాదంలో ఇరుక్కునింది కీయర అద్వానీ తన భర్త సిద్ధార్ధ్ మెల్బోత్రాన్ని లొంగదీసుకోవడానికి ఆమె చేతబడి చేయించింది అన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ విషయాన్ని సిద్ధార్ధ్ అభిమాని తన సోషల్ మీడియాలో రాసుకోరావడం అందరికీ షాకింగ్ కి గురిచేస్తుంది .

సిద్ధార్థ లైఫ్ డేంజర్ లో ఉంది అంటూ ఆ అభిమాని లబోదిబో అంటూ తన బాధను వ్యక్తం చేశారు. కీయర అతన్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసింది అని లేకపోతే ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించింది అని ..అంతకుముందే అతని లైంగికంగా లొంగదీసుకుని ఆయన జీవితం స్పాయిల్ చేసింది అని ..ఆ వార్త సారాంశం . అంతే కాదు మొదటినుంచి సిద్ధార్ధ్ పై ఫిజికల్ గా ఫైనాన్షియల్ గా అట్రాక్షన్ కి గురవుతున్న కీయరా అద్వాని అతడు లంగక పోయేసరికి సరాసరి చేతబడి కూడా చేయించిందట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది . అంతే కాదు కీయరా అద్వానీ ఫ్యాన్స్ ఈ వార్తపై మండిపడుతున్నారు . ఈ అభిమాని ఎవరో ఒక స్టోరీ చెప్పినట్టు ఉంది అని 50 లక్షలు ఇచ్చి నిండా మునిగిన అభిమాని సోషల్ మీడియా వేదికగా తన గోడును వెల్లబోసుకున్నారా ..? అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే దీనిపై కియరా అద్వానీ కానీ సిద్ధార్ధ్ స్పందిస్తేనే ఫ్యాన్స్ కి క్లారిటీ వస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news