Moviesనిహారికతో కాపురం చేయలేవ్‌... చైతన్యకు ముందే వార్నింగ్ ఇచ్చిందెవరు..?

నిహారికతో కాపురం చేయలేవ్‌… చైతన్యకు ముందే వార్నింగ్ ఇచ్చిందెవరు..?

మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం సినిమాలు చేస్తూ కొన్ని సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో బిజీ బిజీగా గడుపుతుంది. అయితే అలాంటి నిహారిక పెళ్లి చేసుకొని భర్తకు విడాకులు ఇచ్చేసింది. 2020లో జొన్నలగడ్డ చైతన్య ను పెళ్లాడిన నిహారిక పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకుంది. నిహారిక, చైతన్య విడాకులు 2023 మే 19న కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు లో జరిగాయి. అయితే రెండు సంవత్సరాల వైవాహిక బంధాన్ని ఎంతో అద్భుతంగా కొనసాగించిన ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.

అయితే నిహారిక తో కాపురం అంత ఈజీ కాదని ఓ వ్యక్తి జొన్నలగడ్డ చైతన్యకు ముందే హింట్ ఇచ్చేశారట.
మరి ఆయన ఎవరు అనేది చూస్తే.. నిహారిక వ్యక్తిత్వం గురించి ముందే చైతన్యకు చెప్పింది ఎవరో కాదు నిహారిక సొంత అన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. నిహారిక చైతన్య ఎంగేజ్మెంట్ అయ్యాక వరుణ్ తేజ్ చైతన్య తో మాట్లాడుతూ.. ఇన్ని రోజులు ఈ అల్లరి దయ్యాన్ని మేము భరించాం.ఇక పెళ్లయ్యాక నువ్వు మా చెల్లి తోఎలా ఉంటావో ఏమో.. ఆమె అల్లరి మేం ఇన్ని రోజులు భరించాం.పెళ్లి తర్వాత నువ్వే భరించాల‌ని వ‌రుణ్ చెప్పాడ‌ట‌.

నిహారికతో అంత ఈజీ కాదు.. చాలా మొండి ఘటం.. నిహారిక అడిగింది కచ్చితంగా చేయాలి. పట్టపగలే చుక్కలు చూపిస్తుంది జాగ్రత్తా.. అంటూ వరుణ్ తేజ్ తన బావకి ఫన్నీగా ఈ విషయాలన్నీ చెప్పారట. ఇక వరుణ్ తేజ్ చెప్పిన విషయాలే పెళ్లయ్యాక నిజమయ్యాయి. ఎందుకంటే నిహారిక పెళ్లయ్యాక కూడా ఫ్రీడమ్ అంటూ ఫ్రెండ్స్ తో తిరిగి చివరికి భర్తను కూడా పక్కన పెట్టేసిందనే టాక్ ఉంది. అయితే ఓసారి పబ్లో దొరికిపోయాక డ్రగ్స్ కేసుల్లో కూడా చిక్కింది.

కానీ ఆ తర్వాత ఆ కేసు నుండి బయట పడింది. ప్రవర్తన మార్చుకోమని చైతన్య చెప్పారట. కానీ సినీ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన అమ్మాయి కాబట్టి చైతన్య ఫ్యామిలీ కల్చర్ కి నిహారిక అలవాటు పడలేక చివరికి భర్తకి దూరంగా ఇంటికి వచ్చేసింది. ఇక వీరి మధ్య సఖ్యత కుదుర్చాలని ఎంతమంది పెద్దవాళ్ళు ట్రై చేసినా కూడా కలవలేదు. చివరికి విడాకులు తీసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news