Moviesఫ్యాన్స్ కోసం అనుష్క శెట్టి సంచలన నిర్ణయం.. ఇక ఆ హీరోయిన్స్...

ఫ్యాన్స్ కోసం అనుష్క శెట్టి సంచలన నిర్ణయం.. ఇక ఆ హీరోయిన్స్ కి దబిడి దిబిడే రోయ్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . సూపర్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలలో నటించి క్రేజీ క్రేజీ స్థానాన్ని అందుకుంది. కాగా అనుష్క శెట్టి నిబ్దం సినిమా తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే.

ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అంటూ ఒక మూవీతో రిఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమా బాగానే టాక్ దక్కించుకుంది. తాజాగా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుంది . ఇది ఫుల్ టు ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతున్న మూవీ . ఈ సినిమాలో చాలా డిఫరెంట్ పాత్రలో కనిపించబోతుంది అనుష్క అంటూ ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ ఆధారంగా తెలుస్తుంది. అయితే అనుష్క శెట్టి ఇలా రెండేళ్లకి ఒక సినిమా కాకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ ఈ మధ్యకాలంలో బాగా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

ఫాన్స్ ఆనందం కోసం అనుష్క శెట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవ్వాలి అని డిసైడ్ అయిందట . ఇకపై ఫ్యాన్స్ కోసం ఏ పనైనా చేసే విధంగా ఆమె నిర్ణయం తీసుకుందట . దీంతో ఫాన్స్ ఫుల్ సంతోషంగా ఉన్నారు . అంతేకాదు అనుష్క కానీ బ్యాక్ టు బ్యాక్ ఇలా సినిమాలకు కమిట్ అయితే పూజా హెగ్డే – రష్మిక మందన్నా లాంటి హీరోయిన్స్ ఖచ్చితంగా వెనకడుగు వేయడం ఖాయం అంటున్నారు అభిమానులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news