Moviesమహేష్ కోసం విలన్ గా ప్రభాస్ జాన్ జిజిగిడి దోస్త్.. రాజమౌళి...

మహేష్ కోసం విలన్ గా ప్రభాస్ జాన్ జిజిగిడి దోస్త్.. రాజమౌళి మాస్ కన్నింగ్ ప్లాన్ మొదలుపెట్టాడుగా..!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ ఎక్కువగా మాట్లాడుకునే ఒకే ఒక సినిమా రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే మూవీ. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇంతవరకు ప్రారంభమే కాలేదు . కానీ ఈ సినిమాపై ఎలాంటి హ్యూజ్ బజ్ నెలకొంది అనే విషయం మాత్రం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా 12 కేజీలు బరువు తగ్గడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది .

అంతేనా మహేష్ బాబు ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు బ్యూటీస్ తో డాన్స్ చేయబోతున్నారట . అంతేకాదు లేడీ విలన్స్ కూడా ఉండబోతున్నారట . డూప్ లేకుండా మహేష్ బాబుతో రిస్కీ షాట్స్ తెరకెక్కించబోతున్నారట రాజమౌళి . అంతే కాదు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది . రాజమౌళి ఈ సినిమాలో మహేష్ బాబుకి వన్ ఆఫ్ ద విలన్ గా మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ని చూస్ చేసుకున్నారట .

ఇది మొత్తం ప్రభాస్ సజెషన్ మేరకే జరిగిందట . సలార్ సినిమాలో ప్రభాస్ పృథ్వీరాజ సుకుమారన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే విషయం తెలిసిందే. ఆ సమయంలోనే వీళ్ళు మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారు .ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ కారణంగా ఏకంగా రాజమౌళి మహేష్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ అందుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ అన్న వార్త పాన్ ఇండియా లెవల్ లో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి రాజమౌళి ప్లానింగ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news