Moviesఅందరు అనుకున్నదే జరిగింది.. మళ్లీ ఎన్టీఆర్ ని నమ్మించి ముంచేశారుగా..!!

అందరు అనుకున్నదే జరిగింది.. మళ్లీ ఎన్టీఆర్ ని నమ్మించి ముంచేశారుగా..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఏ విషయం అయినా ఓపెన్ గా చెప్పేస్తున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ హర్ట్ అవుతున్నారో లేదో తెలియదు కానీ వాళ్ళ బిహేవియర్ కారణంగా ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగా హర్ట్ అవుతున్నారు . ప్రజెంట్ సోషల్ మీడియాలో ఓ విషయం చాలా చాలా వైరల్ అవుతుంది. అది కూడా నందమూరి ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ కావడం గమనార్హం. నిజానికి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే చాలా మంది స్టార్ ఫ్యామిలీస్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు .

కానీ ఎప్పుడూ లేని విధంగా ఈసారి రామ్ చరణ్ – ఎన్టీఆర్ – మహేష్ బాబు ముగ్గురు కలిసి ఫారిన్ టూర్ కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారట . అదే ఫిక్స్ అయ్యారట . కానీ లాస్ట్ మూమెంట్లో మాత్రం చరణ్ ఈ ప్లాన్ ని క్యాన్సిల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు చరణ్ మెగా ఫ్యామిలీ ఇంట్లో చాలా గ్రాండ్ గా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి . అంతేకాదు ఓ ఫంక్షన్ లో నమ్రత తో పాటు ఉపాసన కూడా పాల్గొనడం గమనార్హం .

hesh babu

ఉపాసన – నమ్రత కలిసి దిగిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి . అయితే ఎన్టీఆర్ మాత్రం ఏ పిక్చర్స్ లో కనిపించలేదు. అంతేకాదు ఎన్టీఆర్ ఒక్కడే జపాన్ కి తన ఫ్యామిలీతో వెళ్లిపోయాడు . నిజానికి ఈ ట్రిప్ లో తారక్ తో పాటు చరణ్ – మహేష్ ఫ్యామిలీస్ కూడా జాయిన్ అవ్వాలి . కానీ లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేసుకున్నారట. అంతేకాదు ఉపాసన – అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి – చరణ్ అందరూ ఒకే దగ్గర కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం తారక్ ఒక్కడే తన ఫ్యామిలీతో జపాన్ కి వెళ్లడం ఇప్పుడు ఫ్యాన్స్ కు డిసప్పాయింట్మెంట్ ఇస్తుంది. ప్రతిసారి లాగే ఈసారి కూడా ఎన్టీఆర్ ని ఒంటరి చేసేసారా అంటూ కొందరు బాధ పడిపోతున్నారు . దీంతో నందమూరి ఫ్యాన్స్ ఈ న్యూస్ ని బాగా ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news