Newsమోస్ట్ మెమొరబుల్ పిక్ ని షేర్ చేసిన బన్నీ.. ఫిదా అయిపోతున్న...

మోస్ట్ మెమొరబుల్ పిక్ ని షేర్ చేసిన బన్నీ.. ఫిదా అయిపోతున్న అల్లు ఫ్యాన్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా ఆయన నటించిన సినిమాలు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటూ ఉండడంతో జనాలు ఆయన వే ఆఫ్ చూసింగ్ ను బాగా లైక్ చేస్తున్నారు. రీసెంట్గా పుష్ప సినిమాలో ఆయన ఫుల్ టు ఫుల్ మాస్ రోల్ లో నటించి అభిమానులను ఎంటర్టైన్ చేయడమే కాకుండా ఏకంగా ఉత్తమ జాతీయ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు .

ఇలాంటి క్రమంలోనే పుష్ప2 పై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . కాగా రీసెంట్గా బాలల దినోత్సవం సందర్భంగా బన్నీ తన కూతురు కొడుకుతో దిగిన స్పెషల్ పిక్ ని షేర్ చేశారు . జనరల్ గా బన్నీ సోషల్ మీడియాలో చాలా రేర్ గా తన ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తూ ఉంటారు. స్నేహ మాత్రం తరచు ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తుంది . కానీ బన్నీ చాలా చాలా రేర్

ఎప్పుడో ఒకసారి తన కుటుంబంతో దిగిన పిక్స్ షేర్ చేస్తూ ఉంటాడు. కాగా రీసెంట్ గా చిల్డ్రన్స్ డే సందర్భంగా తన కొడుకు అయాన్ కూతురు అర్హ.. భార్య స్నేహారెడ్డి తో ఉన్న పిక్ని షేర్ చేస్తూ చిల్డ్రన్స్ డే అంటూ మెన్షన్ చేశారు. ఈ ఫోటో చాలా క్యూట్ గా ఉంది అని క్యూట్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పిక్చర్ అని అభిమానులు ఈ పిక్చర్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news