Moviesఆ విషయంలో రాజమౌళి, ప్రశాంత్ నీల్ కే చెమటలు పట్టిస్తున్న అట్లీ.....

ఆ విషయంలో రాజమౌళి, ప్రశాంత్ నీల్ కే చెమటలు పట్టిస్తున్న అట్లీ.. ఉ** పడిపోవాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ ఎవరు అనగానే టక్కున్న మూడే మూడు పేర్లు వినిపిస్తాయి. దర్శకధీరుడు రాజమౌళి ..కేజీఎఫ్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్.. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న అట్లీ .. ఈ ముగ్గురు మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది . సినిమాలను డిఫరెంట్ డిఫరెంట్ గా తెరకెక్కించడం లో వీళ్ల తరువాతే ఎవ్వరైన.

అయితే ఇప్పటివరకు అందరికన్నా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న డైరెక్టర్గా రాజమౌళి రికార్డులు క్రియేట్ చేశాడు . 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకొని తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు . అయితే రీసెంట్గా ఆ రికార్డును బద్దలు కొట్టేస్తున్నాడు డైరెక్టర్ అట్లీ. జవాన్ తర్వాత తాను డైరెక్ట్ చేసే సినిమాకు ఏకంగా 200 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు ఇది హీరోల కన్నా ఎక్కువ . ఇప్పటివరకు ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ లాంటి వాళ్ళు 200 కోట్లు అందుకోలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం డైరెక్టర్ అట్లీ ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉండడం అభిమానులకు సైతం షాకింగ్ గా ఉంది . అయితే ఇది కేవలం ఆయన డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ అంటూ తెలుస్తుంది. అట్లీ స్వయాన మేకర్స్ తో డిమాండ్ చేసి మరి ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వమంటూ అడుగుతున్నారట . మేకర్స్ సైతం ఇచ్చే విధంగానే డీల్ కుదుర్చుకున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు అట్లీ పేరు మారు మ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news