Moviesమగధీర హిట్ అయ్యి .. కోట్లు ప్రాఫిట్స్ వచ్చినా రాజమౌళి ఎందుకు...

మగధీర హిట్ అయ్యి .. కోట్లు ప్రాఫిట్స్ వచ్చినా రాజమౌళి ఎందుకు ఏడ్చారో తెలుసా..? జక్కన్న లో ఈ యాంగిల్ కూడా ఉందా..?

దర్శకధీరుడు రాజమౌళికి సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఎంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో బాగా తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా అందరి డైరెక్టర్లు ట్రెండ్ ను నమ్ముకుని సినిమాలు తీస్తే దర్శకధీరుడు రాజమౌళి మాత్రం ట్రెండ్ సెట్ చేసి సినిమాలు తీస్తాడు. ఆయన తీసిన సినిమాను ట్రెండ్ సెట్టర్గా నిలుస్తున్నాయి . కాగా జనాల నాడిని పట్టుకొని ఎలాంటి టైప్ ఆఫ్ మూవీస్ తీస్తే జనాలు లైక్ చేస్తారు అనే విధంగా తెరకెక్కించడం రాజమౌళి స్పెషాలిటీ .

కాగా రీసెంట్గా రాజమౌళికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. రాజమౌళి మగధీర సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏడ్చేసాడు అన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిజానికి మగధీర సినిమాలో బాలకృష్ణ హీరోగా అనుకున్నారట రాజమౌళి . అయితే అప్పటికే రెండు సినిమా చాన్సులు వచ్చినట్లే వచ్చి చేయి జారిపోవడంతో ఈసారి ఆఫర్ పక్క అని ఫిక్స్ అయిపోయారట . కానీ స్టోరీ అంతా విన్నాక బాలకృష్ణ యంగ్ హీరోకి ఈ పాత్ర బాగా సెట్ అవుతుంది అంటూ సజెస్ట్ చేయడంతో ఈ రోల్ రామ్ చరణ్ కు వెళ్ళిపోయింది.

దీంతో తెరపై ఆయన డైరెక్ట్ చేస్తున్న ప్రతి సీన్ బాలయ్యను ఊహించుకొని మరి రాయడంతో ఆ సీన్స్ డైరెక్ట్ చేసేటప్పుడు ఆ పాత్రలో బాలయ్య ని ఊహించుకున్నారట . దీంతో సినిమా రిలీజ్ అయిన హిట్ కొట్టి కోట్లు ప్రాఫిట్స్ వచ్చినా కానీ ఆ ఫీలింగ్ ఆ ఎమోషనల్ ఫీల్ అలానే ఉండిపోయిందట . అందుకే మగధీర సినిమా చూసిన ప్రతిసారి బాలయ్య ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటారట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news