Moviesఅదే జరిగితే ఇండస్ట్రీలో నెక్స్ట్ విడాకులు ఆ హీరోయిన్ దే.. ఫ్యాన్స్...

అదే జరిగితే ఇండస్ట్రీలో నెక్స్ట్ విడాకులు ఆ హీరోయిన్ దే.. ఫ్యాన్స్ గుండెలు బద్ధలైపోయే న్యూస్ ఇది..!?

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి. ఒకవేళ నిజంగా అదే జరిగితే మాత్రం సినిమా ఇండస్ట్రీలో నెక్స్ట్ విడాకులు తీసుకోబోయేది నయనతారనే అంటూ జోష్యం చెప్తున్నారు జనాలు. దానికి కారణం లేకపోనూ లేదు . ఈ మధ్యకాలంలో నయనతార – విగ్నేష్ తరచూ ఓ విషయంలో గొడవ పడుతూనే ఉన్నారు అంటూ కోలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే అజిత్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా నయనతార ఫిక్స్ అయింది.

అయితే ఆ సినిమాకి డైరెక్టర్ గా విగ్నేష్ శివన్ ని ఫిక్స్ చేయాలి అంటూ నయనతార చాలా తాపత్ర పడిందట. కానీ కంటెంట్ పరంగా విగ్నేష్ లో అంత టాలెంట్ లేకపోవడంతో అజిత్ ఈ స్టోరీని రిజెక్ట్ చేశాడు అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది . ఈ క్రమంలోనే నయనతార కూడా ఈ సినిమా నుంచి వెనక్కి వచ్చేసినట్లు ఓ న్యూస్ మీడియాకు లీకై వైరల్ అయింది . అయితే ఆ తర్వాత విగ్నేష్ లైఫ్ ని సెటిల్ చేయడానికి నయనతార కోలీవుడ్లో వేరే హీరోలు కమిట్ అయిన ఆఫర్స్ ని రిజెక్ట్ చేయించి.. మరి విగ్నేష్ తో సినిమాను తెరకెక్కించే విధంగా ప్లాన్ చేసిందట .

ఈ క్రమంలోనే ఈ విషయం తెలుసుకున్న అజిత్ – నయనతారపై సీరియస్ అయ్యాడని. ఈ క్రమంలోని విగ్నేష్ యాక్సెప్ట్ చేసిన సినిమాలన్నీ క్యాన్సిల్ చేయించాడు అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే నయనతార వల్లే తన పరువు పోయింది అంటూ విగ్నేశ్ ఫైర్ అయ్యి ఆమెకు దూరంగా ఉన్నారట . అంతేకాదు వీరిద్దరి మధ్య ప్రస్తుతం మాటల్లేవు అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ క్రమంలోనే గతంలో వేణుస్వామి – నయనతార పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు మరోసారి ట్రెండ్ అవుతున్నాయి . నయనతార -విగ్నేశ్ జాతకాలలో దోషం ఉందని .. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే కచ్చితంగా విడాకులు తీసుకుంటారని .. అప్పట్లోనే చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే ఇలా పెళ్లయిన కొన్ని నెలలకి విగ్నేష్ – నయనతార దూరంగా ఉండడంతో ఆ వ్యాఖ్యలు మరోసారి ట్రెండ్ అవుతున్నాయి…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news