Moviesఇండస్ట్రీలో అంత మంది ఉండాగా.. IPL కి తమన్నా, రష్మిక నే...

ఇండస్ట్రీలో అంత మంది ఉండాగా.. IPL కి తమన్నా, రష్మిక నే ఎందుకు చూస్ చేసుకున్నారో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ ఉన్నారు. ఉన్న హీరోయిన్స్ చాలదు అన్నట్లు రోజుకు ఓ కొత్త హీరోయిన్ పుట్టుకొస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి కొత్త కొత్త ముద్దుగుమ్మలు తెరపైకి ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ గా ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఇండస్ట్రీలో ఇంతమంది హీరోయిన్ లు ఉండగా కేవలం ఐపిఎల్ 2023 ఓపెనింగ్ సెర్మానికి ఎందుకు రష్మిక మందన.. తమన్ననే చూస్ చేసుకున్నారు అంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే స్టార్ట్ అయిన ఐపీఎల్ 2023 ఓపెనింగ్ సెర్మనికి.. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన.. మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా ..డాన్స్ చేసి అభిమానుల్ని ఎంటర్టైన్ చేశారు .

ఈ క్రమంలోనే ఇద్దరు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్లు అందుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . నిజానికి తమన్నా, రష్మిక కు మించిన హీరోయిన్స్ మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు . అయితే వాళ్లందర్నీ కాదని ఎందుకు ఈ ఇద్దరిని చూస్ చేసుకున్నారో ,, అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అయితే సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆధారంగా.. ఐపీఎల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ లో సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో దూసుకుపోతున్న టాప్ టు సెలబ్రిటీస్ ఈ ఇద్దరు ఉన్నారని.. ఆ కారణంగానే ఐపిఎల్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news