Moviesడబ్బు కోసం అన్ని వదిలేసారా..? వీళ్లు చేసిన పని తెలిస్తే షా...

డబ్బు కోసం అన్ని వదిలేసారా..? వీళ్లు చేసిన పని తెలిస్తే షా అవ్వాల్సిందే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు . మరీ ముఖ్యంగా సినీ స్టార్స్ బుల్లితెర తారలు విచ్చలవిడిగా తమ అందాలని ఆరబోస్తూ హై వోల్టేజ్ ఫోటోషూట్ చేస్తూ కుర్రాళ్లకు మతులు పోగొడుతున్నారు. కాగా రీసెంట్గా నెల్లూరు నగరంలోని అన్నమయ్య సర్కిల్లో హోటల్ తేజస్విని గ్రాండ్ ప్రారంభోత్సవంలో భాగంగా సినీ నటులు హాజరయ్యారు.

ఈ క్రమంలోనే హీరోయిన్ కృతిశెట్టి , హెబ్బా పటేల్, సిమ్రాన్ చౌదరి ..అలాగే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. అలాగే ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ ఫేం శ్యామల ,భాను, సిరి , అరియానా గ్లోరీ ..హిమజ. నిరూపమ్ లాంటి బుల్లితెర తారలు కూడా సందడి చేశారు. అయితే ఎంతమంది వచ్చిన ఫంక్షన్ లో హైలైట్ అయింది మాత్రం ఆషూ రెడ్డి. కృతిశెట్టి లాంటి హీరోయిన్ పక్కనున్న సరే ఆషూ రెడ్డి అందాలు కుర్రాళ్లకు తెగ నచ్చేసాయి.

ఆషూ రెడ్డి డ్యాన్స్ చేస్తున్న..మాట్లాడుతున్న ఆ అరుపులు కేకులు ..వామ్మో కృతి శెట్టి ని పట్టించుకోనేలేదు జనాలు. ఆమె ఒళ్ళంతా కప్పుకు రావడంతో జనాలు పెద్దగా అట్రాక్ట్ కాలేకపోయారు . అదే భాను, అషూ రెడ్డి వీలైనంత విధంగా బాడీని ఎక్స్పోజ్ చేశారు . ఈ క్రమంలోనే వీళ్లు డబ్బు కోసం ఏమైనా చేస్తారా ..? సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ అంటూ ఆల్రెడీ మొత్తం చూపించేశారుగా.. మళ్లీ ఇక్కడ ఏంటి..ఈ బరి తెగింపు అంటూ మండిపడుతున్నారు. ఇన్నాళ్ళు స్క్రీన్ లో చూసిన అందాలను ఇప్పుడు డైరెక్ట్ గా చూపించేసరికి కుర్రాళ్లు తట్టుకోలేకపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news