Moviesవిడాకులు తీసుకున్నోళ్ల‌నే మెగుళ్ల‌ను చేసుకున్న స్టార్ అక్కా చెళ్లెళ్లు

విడాకులు తీసుకున్నోళ్ల‌నే మెగుళ్ల‌ను చేసుకున్న స్టార్ అక్కా చెళ్లెళ్లు

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా ఇండ‌స్ట్రీని ఏలేశారు క‌రిష్మా క‌పూర్‌, క‌రీనా క‌పూర్‌. అయితే వీరు నిజ జీవితంలో మాత్రం అక్కాచెళ్లల్లు ఇద్దరు విడాకులు తీసుకున్న వ్యక్తులనే వివాహం చేసుకున్నారు. క‌రిష్మాకు అప్ప‌ట్లో బాలీవుడ్ సీనియ‌ర్ హీరో అమితాబ‌చ్చ‌న్ కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌తో
నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వారి పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. ఆ తర్వాత కరిష్మా సంజీవ్‌ కపూర్‌ని వివాహం చేసుకున్నారు.

Kareena Kapoor opens up about living under sister Karisma's shadow in early  career, being replaced for demanding equal pay - bollywood - Hindustan Times

అయితే అంతకు ముందే అతడు నందిత మహతానీని వివాహం చేసుకుని విడాకులు ఇచ్చాడు. ఆ త‌ర్వాత క‌రిష్మా సంజీవ్ క‌పూర్‌ను పెళ్లాడి చాలా రోజులు అమెరికాలోనే ఉంది. త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య కూడా మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో ఆమె విడాకులు ఇచ్చేసి తిరిగి ఇండియాకు వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం ఆమె బాలీవుడ్‌లో రీ ఎంట్రీ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

Kareena Kapoor Khan: Kareena Kapoor Khan is a pro at motherhood, says sister  Karisma Kapoor | Hindi Movie News - Times of India

ఇక క‌రిష్మా చెల్లి త‌న కంటే వ‌య‌స్సులో 13 ఏళ్లు పెద్ద‌వాడు అయిన చోటా నవాబ్‌ సైఫ్‌ అలీఖాన్‌ని వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే సైఫ్‌కు అమృతా సింగ్‌తో వివాహం కావడమే కాక ఇద్దరు పిల్లలు సారా, ఇబ్రహీం ఉన్నారు. అమృత సైఫ్ కంటే ప‌దేళ్లు పెద్ద‌. ఆమెకు విడాకులు ఇచ్చాక సైఫ్ క‌రీనాను పెళ్లాడాడు. ప్రస్తుతం వారికి తైమూర్‌ అనే బాబు ఉండగా.. రెండో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news