Gossipsకియరా ప్రేమలో పడ్డాడా.. లస్ట్ స్టోరీ చూసి దగ్గరైన హీరో ఎవరంటే..!

కియరా ప్రేమలో పడ్డాడా.. లస్ట్ స్టోరీ చూసి దగ్గరైన హీరో ఎవరంటే..!

ఎం.ఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీతో వెండితెరకు పరిచయమైన కియరా అద్వాని తెలుగులో భరత్ అనే నేను సినిమాతో పాపులారిటీ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో కూడా ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే రాం చరణ్ తో జోడి కడుతున్న కియరా వెబ్ సీరీస్ గా వచ్చిన లస్ట్ సీరీస్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. 2

లస్ స్టోరీస్ లో అమ్మడి ఎక్స్ ప్రెషన్స్ కు బీ టౌన్ ఫ్యాన్స్ అంతా ఫిదా అయ్యారు. ఇక లేటెస్ట్ మీడియా టాక్ ప్రకారం కియరా అద్వాని ప్రేమలో పడినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియరా లవ్ ట్రాక్ నడిపిస్తుందని అంటున్నారు. అలియా భట్ తో విడిపోయాక శ్రీలంక భామ జాక్వెలిన్ తో క్లోజ్ గా ఉంటున్న సిద్ధార్థ్ కియరాకు దగ్గరయ్యాడట.

ఈమధ్య ఎక్కడ చూసినా సరే వీరిద్దరు కలిసి ఉంటున్నారట. కియరా ఇన్ లవ్ అని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తుంది. మరి వీటిపై కియరా ఎలా స్పందిస్తుందో చూడాలి. 2

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news